ఆ బిల్లు మాదే సోనియా గాంధీ

న్యూఢల్లీ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ): సోమవారం నాడు పార్లమెంట్‌ కి వచ్చిన కాంగ్రెస్‌ నేత  సోనియా గాంధీ ని విలేకరులు కేంద్ర ప్రభుత్వం మహిళ రిజర్వేషన్‌ బిల్లు  తీసుకువస్తుంది దీనిపై విూ అభిప్రాయం అని ప్రశ్నించారు. అందుకు ఆమె సమాధానమిస్తూ ఆ బిల్లు మాదేనని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కాంగ్రెస్‌ పార్టీ 2010 లో ప్రవేశ పెట్టింది, ఆ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయింది, కొన్ని పార్టీల మద్దత్తు ఇవ్వక లోక్‌ సభలో పాస్‌ కాక ఆగిపోయింది. 2014 నుండి లోకసభలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ  ప్రభుత్వంని బిల్లు పాస్‌ చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తూ వచ్చిని విషయం తెలిసింద

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....