ఇంటర్ 2nd Year ఫలితాల్లో 91% సాధించినందుకు అభినందన

హైదరాబాద్, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 91 % శాతం మార్కులు సాధించినందుకు చెల్ల ప్రణతి ముదిరాజ్ కు అఖిలభారత ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభతోనే ముందుకెళ్లాలని సూచించారు. చెల్ల నీరజ, సతీష్ కుమార్ ల కూతురు ప్రణతి ఇంటర్ సెకండ్ ఇయ్యర్ బైపీసీ సబ్జెక్టు లో అత్యధికంగా  91 % మార్కులు సాధించింది. ఈ సందర్బంగా చెల్ల ప్రణతి ముదిరాజ్ ను అందరు అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో అత్యధికంగా  91% మార్కులు  సంపాదించి కాలేజీకి,  తల్లిదండ్రులకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారని కొనియాడారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....