కలుషిత ఆహారంతో చిన్నారులకు అస్వస్థత

తణుకు,ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది చిన్నారులకు అస్వస్థత. తణుకు హోసింగ్‌ బోర్డు కాలనీలో  ఆరో నెంబర్‌ మున్సిపల్‌ మున్సిపల్‌ స్కూలులో ఘటన జరిగింది. భోజనం తిన్న తరవాత చిన్నారులకు వాంతులు కావడంతో హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు  వైద్యులు వెల్లడిరచారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లు  ఎంఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై  మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరారావు ఆరా తీసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....