కారు బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు

 

హైదరాబాద్‌ జులై 4,(ఇయ్యాల తెలంగాణ );సంతోష్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని ఫీసల్‌ బండ చౌరస్తాలో వేగంగా వచ్చిన బ్రిజా కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటో ట్రాలీ ఢీకొట్టి.అదుప తప్పి రోడ్డు పై పల్టీలు కొట్టింది.ఘటనలో  కారులో ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. గాయపడిన వారు రియసత్‌ నగర్‌ కు చెందిన మదాని(21).హాఫిజ్‌ ఖ్హురేసి(23) గుర్తింపు..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....