కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ 85 గేట్లు ఎత్తివేత

 

జయశంకర్‌ భూపాలపల్లి, జులై 28,(ఇయ్యాల తెలంగాణ ): కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో  ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ 85 గేట్లు ఎత్తివేసారు. మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ ఫ్లో 8.21 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి గోదావరి నుంచి 7.61 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.  మానేరు నుంచి అన్నారం బ్యారేజీకి 5.33 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, అన్నారం బ్యారేజీకి ఉన్న మొత్తం 66 గేట్లు ఎత్తివేసారు. అన్నారం బ్యారేజి నుంచి మొత్తం 12.95 లక్షల క్యూసెక్కులు విడుదల చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....