కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 131 జయంతి వేడుకలు

హైదరాబాద్, ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ) :  కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 131 జయంతి సందర్భంగా చోటి బజార్ లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు సంఘ సంస్కర్తలు పూల మాలలు  వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ టి రవీందర్ ముదిరాజ్ సాయి కిరణ్ ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ రాజేందర్ ముదిరాజ్ లక్ష్మణ్ శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కొరివి కృష్ణ స్వామి సేవలను స్మరించుకొని ఆయన కన్న కలలను సాకారం చేయాలని కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....