గేదెను ఢీకొట్టి నిలిచిపోయిన ఎల్టీటీ ఎక్స్‌ ప్రెస్‌

 

మహబూబాబాద్‌ జులై,1, (ఇయ్యాల తెలంగాణ ):విశాఖపట్నం నుంచి ముంబై వెళుతున్న లోకమాన్యల తిలక్‌ ఎక్స్‌ ప్రెస్‌ గేదెను ఢీకొట్టి నిలిచిపోయింది. మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ శివారు 431/1 మైలురాయి వద్ద రైలు పట్టాల పై గేదె ను ఢీకొంది. ఎయిర్‌ బ్లాక్‌ తో రైలు  నిలిచిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేసారు.  ఘటనలో వెనుక స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....