జాలరి వలలో చిక్కుకున్న కొండచిలువ

కొత్తపేట, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆత్రేయపురం మండలం పిచ్చుక లంక సవిూపంలో వేటకు వలలు వేస్తున్న వలలో  కొండచిలువ చిక్కుకోవడంతో ఫారెస్ట్‌ అధికారులకు తెలిపినా స్పందించలేదని మత్స్యకారులు అంటున్నారు.  రాత్రి సమయంలో పడిన కొండచిలువను అదే వలలో ఉంచి ఉదయాన్నే అధికారులు స్పందించకపోవడంతో మరల గోదావరినదీ ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....