ఢల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

న్యూఢల్లీ నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):దేశ రాజధాని ఢల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. పెపెచ్చు చలికాలం మొదలు కావడంతో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. కాలుష్యం పెరగటంతో శుక్రవారం నుంచి ప్రైమరీ క్లాసులకు సెలవులు ప్రకటించారు.  ఆన్లైన్లో క్లాసులు కొనసాగించాలని రాష్ట్ర సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర మినహా అన్నీ రకాల భవన నిర్మాణాలను సైతం ఆపివేసారు. బీఎస్‌ 3, బీఎస్‌ 4 డిజిల్‌ వాహానాల రవాణాను నియంత్రించారు.ఢల్లీ, నోయిడా, గురుగ్రాం, గజియాబాద్‌, ఫరిదాబాద్‌ లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పొరుగునున్న హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడంతో   అధిక శాతం ఈ వైపరిత్యం ఏర్పడిరది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....