తెలంగాణ ప్రగతి సేవ సంస్థ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ

 

హైదరాబాద్, జూన్ 20 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రగతి సేవ సంస్థ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఆ సంస్థ సభ్యులు పొట్లకాయల వెంకటేశ్వర్ రావు ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 21 వ తేదీన ఫతే నగర్ లోని భగత్ సింగ్ పార్క్ గ్రౌండ్ లో నోటు పుస్తకాల పంపిణీ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫతే నగర్ డివిజన్ కార్పొరేటర్ పి . సతీష్ గౌడ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జె. శ్రీనివాస్ గౌడ్ బోయిన్ పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఏ. రాజు తదితరులు పాల్గొననున్నట్లు తెలంగాణ ప్రగతి సేవ సంస్థ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....