నకిలీ డాక్యుమెంట్ల సృష్టికర్తలు Arrest

రంగారెడ్డి జనవరి 25 (ఇయ్యాల తెలంగాణ ): నార్సింగి లో ఘరానా మోసం బయటపడిరది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిని ఘనులు  ఓషియన్‌ పార్క్‌ భూములను అమ్మకానికి పెట్టారు.  ఆసియా రిసార్ట్స్‌ కు చెందిన 4 ఎకరాల భూములకు నకిలీ డాక్యుమెంట్లు శివప్రకాష్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, లింగాల చంద్ర అలియాస్‌ శ్రీనివాస్‌ గుప్తా సృష్టించారు. నార్సింగి పోలీసులు నిందితులను అరెస్టు చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....