పంజేషా Hospital లో పల్స్ పోలియో కార్యక్రమం

పంజేషా ఆసుపత్రి లో పల్స్ పోలియో కేంద్రం

హైదరాబాద్ , మార్చి 04 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మొగల్ పూర లోని పంజేషా ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఎస్.పి. ఎచ్. ఓ డాక్టర్ సునంద, పి.ఎచ్.ఎన్ డాక్టర్ రుక్మిణి దాస్,ఏ.ఎన్.ఎం. పద్మ ఇతర ఆశ వర్కర్ లు పాల్గొని చిన్నారులకు చుక్కల మందులు వేయడం జరిగింది. పిల్లలకు సకాలంలో చుక్కలు వేయించడంతోనే మీ చిన్నారులు ఆరోగ్యాంగా ఉంటారని తెలిపారు. పోలియో చుక్కల మందుల పై అందరికి అవగాహన కల్పించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....