పజ్జన్న సేన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

సికింద్రాబాద్,జనవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : పజ్జన్న సేన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  సికింద్రాబాద్ నియోజక వర్గం లోని విజయపురి కాలనీలో జరిగిన జండా పండుగలో లాల గూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ మధులత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జండాను ఎగురవేశారు. బీఆర్ఎస్ నగర సంయుక్త కార్యదర్శి గుండవేణి పెద్దన్న రాజేశ్ గౌడ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్య క్రమములో  ఫ్రొఫెసర్ రవీందర్ రెడ్డి. మూల్సింగ్. ప్రవీణ్. జావీద్. రాజేశ్. షారుఖ్. శారద. అనూష. జాహింగీర్. కాలనీ వాసులు పాల్గొన్నారు ,  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....