పాల ట్యాంకర్‌ `కారు ఢీ ముగ్గురు దుర్మరణం

ఒంగోలు జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కొనంకిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది, జాతీయ రహదారి పై పాల ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.   మృతుల వివరాలు సేకరిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అతివేగాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.నిదానంగా ప్రయాణాలు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు.కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలనిడ్రైవర్లకు పోలీసులు సూచించారు….

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....