పెన్షన్ల పెంపుపై CM ప్రకటన

అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):ఏపీలో ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. జనవరి 1 నుంచి పెన్షన్‌ పెంచుతామని.. వృద్ధులు, వితంతువులకు రూ.3వేల పెన్షన్‌ ఇస్తామని ప్రకటించారు.  అధికారంలోకి రాకముందు 39 లక్షల మంది పెన్షన్లు తీసుకునేవారని.. తాము అధికారంలోకి వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, చిరునవ్వుతో రూ.2వేల కోట్ల భారాన్ని మోస్తున్నట్లు పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....