అమరావతి జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):విజయవాడ ప్రకాశం బ్యారేజ్ క వరద నీరు చేరుతోంది. శనివారం ఉదయం ఇన్ ఫ్లో : 17 వేల 377 క్యూసెక్కులు, కాల్వలకు : 5వేల416 క్యూసెక్కులు నమోదయ్యాయి. అధికారులు 14 గేట్లు అడుగు మేర ఎత్తివేసారు. సముద్రంలో కి 10,290 క్యూసెక్కుల నీరు విడుదల చేసారు.