ప్రకృతి మెచ్చే రంగులతోనే Holi వేడుకలు జరుపుకోవాలి : సైదులు.

సూర్యాపేట: ( ఇయ్యాల తెలంగాణ) ప్రకృతి మెచ్చే రంగులతో హోళీ వేడుకలు జరుపుకోవాలని సూర్యాపేట జీల్లా తెలంగాణ జన సమితి పార్టీ జీల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ బచ్చలకూరి గోపి అన్నారు. హోలీ పండగ సందర్బంగా గాజువాక మల్కాపురం లో ఆనందోత్సవాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ కన్వీనర్ మాట్టాడుతూ హోళీ ఆడిన తరువాత చెరువులు, కుంటలు, వాసుల వద్దకు స్నానాలకు వేల్లీ నీటిని కలుషితం చేయకూడదని సూచించారు. ఇదే సందర్బంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకన్న గౌడ్ బృందం, తెలంగాణ జన సమితి పార్టీ బృందం ఈ సారి కలసి హోళీ వేడుకలను జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బచ్చలకూరి సైదులు, సైదులు, గుండు అంజయ్య, సోంటీ అంజీ, సైదులు, జానకి రాములు, వీరస్వామి, ధనమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....