యాదాద్రి జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):యాదాద్రి జిల్లా భువనగిరి మండలం, పగిడిపల్లి సవిూపంలో ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ బోగిలో మంటలు చెలరేగాయి. రైలు పశ్చిమ బెంగాల్ హౌరానుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఘటన జరిగింది. మంటలను గమనించిన లోకో పైలట్ ట్రైన్ ను పగిడిపల్లిలో నిలిపివేసాడు. షాట్ సర్కూట్ తో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీసారు. మంటల్లో పూర్తిగా రెండు భోగీలు దగ్ధమైనట్లు సమాచారం. ప్రయాణికుల దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
- Homepage
- General News
- ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో మంటలు..ప్రయాణికులు సురక్షితం
ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో మంటలు..ప్రయాణికులు సురక్షితం
Leave a Comment