బాబు జగ్‌జగ్జీవన్‌ రామ్‌కు CMరేవంత్‌ నివాళులు

హైదరాబాద్‌

బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి  ఎ.రేవంత్‌ రెడ్డి, పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్‌ బాబు, ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్‌ చౌదరి, ఎమ్మెల్సీలు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పట్నం మహేందర్‌ రెడ్డి, ఇతర నేతలు పాల్గోన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....