బాబు జగ్జీవన్ రామ్ కు 118 వ జయంతి ఘన నివాళి

హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) :  భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఫూల మాలలు  వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమం లో ముండ్రాయి శ్రీనివాస్,  ఏర్పుల విష్ణు నందిపాక చంద్ర శేఖర్ జెగపతి శేఖర్ జె మల్లేష్ మరియు విష్ణు కుమార్ లు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....