బేగంపేట ఖబరస్థాన్‌ నిర్మాణం ముస్లీం ల 50 సంవత్సరాల కల.

..హైదరాబాద్‌ జులై ,1 (ఇయ్యాల తెలంగాణ ):   మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

బేగంపేట లోని ఓల్డ్‌ కష్టమ్‌ బస్తీలో ముస్లీం గ్రేవ్‌  యార్డ్‌ నిర్మాణ పనులు  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ బేగంపేట  ఖబరస్థాన్‌ నిర్మాణం ముస్లీం ల 50 సంవత్సరాల కల.  గ్రేవ్‌ యార్డ్‌ లేక మృతదేహాలతో ఆందోళనలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయిని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....