రంగారెడ్డి ఆగష్టు 25 (ఇయ్యాల తెలంగాణ ):విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి వచ్చిన బిజెపి నాయకులు, పోలీసుల తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూల వెంటనే డిమాండ్ చేస్తూ శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం జిల్లాల గుడా లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంపు కార్యాలయం ముట్టడికి బిజెపి నాయకులు వచ్చారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేసిన బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపధ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో విూర్పేట్ సీఐ కిరణ్ కుమార్ కింద పడిపోయారు.
- Homepage
- Telangana News
- మంత్రి సబిత కార్యాలయం ముట్టడి BJP నేతల అరెస్టు
మంత్రి సబిత కార్యాలయం ముట్టడి BJP నేతల అరెస్టు
Leave a Comment