మహాత్మా గాంధీ 74వ వర్ధంతి నివాళులు

హైదరాబాద్, జనవరి 31 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మా గాంధీ 74 వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ముదిరాజ్ ఎగ్జిబిలిటీ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ శ్రీనివాస్ రాజ్   మహాత్మా గాంధీ  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....