మూసీనది ప్రక్షాళన ? 13 వేల ఇండ్లు గుర్తింపు: CM రేవంత్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) :  మూసీ రివర్‌ బెడ్లో, ఎఫ్‌ టిఎల్‌, బఫర్‌ జోన్‌ లో ఉన్న ఇళ్లను తొలగింపుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సర్కార్‌ చర్యలు తీసుకుంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. సర్వేలో 13 వేల ఇండ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించామని వాటిని తొలగిస్తా మన్నారు. మూసీ పరిసర ప్రాంతాల తహసీల్దార్లతో హైదరాబాద్‌ కలెక్టర్‌ విూటింగ్‌ ఉంటుందని వివరించారు. మూసీ పరివాహక ప్రాంత ఇళ్లకు అతి త్వరలో అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలియజేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....