మేడే కార్యక్రమం విజయవంతం

హైదరాబాద్, మే 1 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ నాయకత్వంలో మేడే కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది.  ఈ కార్యక్రమాల్లో ఉత్తమ కార్మిక నాయకుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ప్రభాకర్ ముదిరాజ్, రవికాంత్ ముదిరాజ్ కార్మిక నాయకులు డి. బాలకృష్ణ ముదిరాజ్ రామోజీ నర్సింగ్ రావు ముదిరాజ్ రామకృష్ణ ముదిరాజ్ పృథ్వీరాజ్ ముదిరాజ్ తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం : బిఎస్ఎన్ఎల్ లో ప్రిన్సిపాల్ జిఎం శ్రీనివాస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అనేకమంది కార్మిక నాయకునికి సన్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....