యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జూన్ ,29(ఇయ్యాల తెలంగాణ ):యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి తొలి ఏకాదశి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా భక్తులు పోటెత్తారు.. ఉదయం 4 గంటల నుండి స్వామివారి గిరి ప్రదక్షణలో వేలాదిమంది భక్తులు స్వామివారిని నేరుగా ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆలయంలో శతఘటభిషేకం నిర్వహించారు స్వామివారి అభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లక్ష్య పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....