హైదరాబాద్, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్సిటీలో ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Homepage
- iyyala telangana
- రామోజీరావుకు నివాళులర్పించిన Y S షర్మిల
రామోజీరావుకు నివాళులర్పించిన Y S షర్మిల
Leave a Comment