రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్లు, బస్సు ఢీ పలువురికి గాయాలు

భువనగిరి  అక్టోబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ):యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం, దండు మల్కాపురం వద్ద  జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న డిసిఎం సడెన్‌ బ్రేక్‌ వేయడంతో నాలుగు కార్లు, బస్సు ఢీకొన్నాయి. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....