విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న వెంకటేశ్వర్

బేగంపేట్, సెప్టెంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ) :  బేగంపేట్ బ్రాహ్మణవాడి లో నెలకొల్పిన విఘ్నేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలిండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పి. వెంకటేశ్వర్ ముదిరాజ్ కృష్ణ ముదిరాజ్ సుధాకర్ శివ ముదిరాజ్ చిన్న తదితరులు గణనాథుని దర్శించుకున్నారు. వాడ వాడల నెలకొని ఉన్న వినాయక మండపాలలో అంతటా భక్తి భావన పెంపొందింపజేస్తున్నదని కొనియాడారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....