విద్యార్థులకు Free నోటు పుస్తకాలు పంపిణీ !

హైదరాబాద్, జూన్ 22 (ఇయ్యాల తెలంగాణ)  : తెలంగాణ ప్రగతి సేవ సమస్త చారిటబుల్ ట్రస్ట్    ఆధ్వర్యంలో  విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి రమేష్ పి సతీష్ గౌడ్  టి నర్సింగ్ రావు జె శ్రీనివాస్ గౌడ్ ట్రస్ట్ మెంబర్స్ వి శకుంతల ముదిరాజ్ యు చెన్నయ్య ముదిరాజ్ వెంకట్ దాస్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ వీ నర్సింగ్ రావు ముదిరాజ్ బిక్షపతి అనేకమంది విద్యార్థులు టీచర్లు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....