విద్యార్ది మిస్సింగ్‌

 

రంగారెడ్డి జులై 13, (ఇయ్యాల తెలంగాణ ): రాజేంద్రనగర్‌ బండ్లగూడ లో 12 సంవత్సరాల విద్యార్థి మిస్సింగ్‌ కలకలం రేపింది. బుధవారం రాత్రి  చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్‌, ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా లభించకపోవడంతో రాజేంద్రనగర్‌ పోలీసులను తల్లి ఆశ్రయించింది. పోలీసులు రాత్రంతా తీవ్రంగా గాలించారు. సిసి టీవీ ఫూటేజ్‌ ను పరిశీలించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....