సనత్ నగర్ లో సీతా రాముల కళ్యాణం

సనత్ నగర్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) :  శ్రీ శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి ఆశీస్సులతో సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ క్రీడా మైదానంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు కర్ణాటక మహిళా మోర్చా ఆకుల విజయ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం పుష్యము లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టువంటి జాతీయ కార్యదర్శి సత్య కుమార్  సీనియర్ నాయకులు మరియు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి విద్యా శాఖ మంత్రి మోహన్ యాదవ్ మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు శాసనసభ్యులు రఘునందన్ రావు గారు వీరందరూ కూడా కళ్యాణం లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....