17 లక్షల నగదు స్వాధీనం

కుత్బుల్లాపూర్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  పోలీసుల వాహనాల తనిఖీలో నగదు పట్టుపడిరది. గండి మైసమ్మ చౌరస్తా లో  ద్విచక్ర వాహనం పై సూరారానికి తరలిస్తున్న 17లక్షల.40వేల నగదును ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు నగదును ఎలక్షన్‌ అధికారులకు అప్పగించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....