2వరోజు ప్రజాదర్బార్‌ కు అనూహ్య స్పందన

హైదరాబాద్‌,డిసెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌ కు అనూహ్య స్పందన లభించింది. వృద్దులు, దివ్యాంగులు, మహిళలు పెద్దఎత్తున ప్రజాదర్బార్‌ కు వచ్చారు. వారి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డ సి.సి.ఎల్‌.ఏ నవీన్‌ మిత్తల్‌ విజ్ఞాపనలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వం దృష్టికి తేనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, జి.హెచ్‌.ఎం.సి అధికారులు  ముషారఫ్‌ అలీ, రవికుమార్‌ లు ప్రజాదర్బార్‌ నిర్వహణను సమన్వయం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....