5 శాతం IR – PRC (వేతన సవరణ సంఘం) కమిటీ నియామకం

హైదరాబాద్, అక్టోబర్ 02 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు PRC (వేతన సవరణ సంఘం) కమిటీ ని నియమించింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ ఛైర్మెన్ గా శివ కుమార్ సభ్యుడిగా బి. రామయ్య ను నియమించింది. ఈ మేరకు పీఆర్సీ పై పూర్తి నివేదికను అందజేయాల్సిందిగా రాష్ట్ర సీఎస్ శాంతా కుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి దాకా 5 శాతం IR (మధ్యంతర భృతి) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....