హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ఇయ్యాల తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లును ఈరోజు రద్దు చేశారు. కాజీపేట విూదుగా వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. మౌలాలీ ? సనత్నగర్ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేశారు.ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నా మని అధికారులు తెలిపారు.
👉హైదరాబాద్` సిర్పూర్ కాగజ్నగర్ ఇంటర్ సిటీ(17011/12),
👉 కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ (12757/58), సికింద్రాబాద్`
👉 గుంటూరు ఇంటర్ సిటీ(12705/06) ఎక్స్ప్రెస్,
👉 సికింద్రాబాద్` గుంటూరు శాతవాహన ఎక్స్ప్రెస్(12714/13),
👉 కాకతీయ ఎక్స్ప్రెస్ (17659/60) పూర్తిగా రద్దు చేశారు.
👉 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్(17233/14)ను,
👉 సికింద్రాబాద్` గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్ప్రెస్
కాజీపేట నుంచి బయలుదేరుతాయి.