Addagutta బాధితులకు – మాజీ మేయర్ Rice బ్యాగుల పంపిణి

సికింద్రాబాద్, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను నగర మాజీ మేయర్, ప్రస్తుత బీజేపీ ఆక్టివ్ నాయకురాలు బండ కార్తీక రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా గురువారం అడ్డగుట్టలోని మొండి బండ నగర్ లో కూలిన గుడిసెలను ఆమె సందర్శించారు. బాధితులకు బియ్యం బస్తాలను అందజేశారు. పేద ప్రజలెవ్వరూ పస్తులు ఉండరాదనే సహృదయంతో బండ కార్తికా రెడ్డి కోరారు. బాధితులకు ప్రభుత్వం సరైన న్యాయం అందించాలని కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....