ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖులు, మేధావుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గతంలో అద్వాని ఆధ్వర్యంలో జరిగిన రాతయాత్ర లో ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చూపిన చొరవ బ్రహ్మ రథం పట్టిన తీరును మర్చిపోలేను. గత ఎన్నికల్లో 4ఎమ్మెల్యే స్థానలను ఓ ఎంపీ స్థానాన్ని కట్టబెట్టి మరోసారి బీజేపీకి అండగా నిలబడి బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్బంగా విూకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పస్తుతం జరుగుతున్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యత ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో విూరు ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలబడాలని అన్నారు.
- Homepage
- Telangana News
- BJP అభ్యర్దులను గెలిపించాలి : కిషన్ రెడ్డి
BJP అభ్యర్దులను గెలిపించాలి : కిషన్ రెడ్డి
Leave a Comment