Charminar నియోజక వర్గంలో జండా ఆవిష్కరించిన BJP నేత Kumar

 

చార్మినార్, ఆగష్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ నియోజక వర్గం పరిధిలోని సుల్తాన్ షాహీ , గంగ పుత్ర సంఘం, బిర్డ్జ్ తదితర ప్రాంతాల్లో గోల్కొండ బీజేపీ ఉపాధ్యక్షులు ఎం. కుమార్ జాతీయ జండా ను ఎగుర వేశారు. ఈ సందర్బంగా కుమార్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా నినాదంతో దేశంలో కీర్తి ప్రతిష్టలు మోడీ మరింత పెంచారని అన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లెల లక్ష్మణ్, కరంజయ,సునీల్ తివారీ,బి. దేవానంద్, ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ అధ్యక్షులు దయానంద్,రాజ్ గోపాల్, అశ్విని , సురేష్, వినోద్,గంగ పుత్ర సంఘం యువజన సంఘం అధ్యక్షులు చిన్న బాబు, సత్యపాల్, మహేష్, కిశోర్, శ్రీను, రమేష్, సాయి,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....