Deputy Speaker పజ్జన్న ఆధ్వర్యంలో మట్టి గణేశుల పంపిణీ

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి టి . పద్మా రావు గారు ఆయన  బీఆర్ఎస్ యువనాయకులు రామేశ్వర్ గౌడ్ గార్ల ఆధ్వర్యములో మట్టి గణేశుల పంపిణీ జరిగింది. సికింద్రాబాద్ నియోజక వర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో తెనాలి డబుల్ హార్సు మినపగుండ్లు వారు తయారు చేసిన మట్టిగణేశులు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ హితానికి మట్టి వినాయకులే శ్రేష్ఠమైనవని పజ్జన్న అభిప్రాయం వక్తం చేశారు. ఈ కార్యక్రమములో రాజీవ్ గుప్త,  డబుల్ హార్సు రీజినల్ మేనేజర్ ప్రవీణ్ గౌడ్, ఏ ఆర్ క్రిష్ణ మెట్టుగూడా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు, గుండవేణి రాజేశ్ గౌడ్ పెద్దన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యామ శ్రీనివాస్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....