Group – 2 పరీక్ష వాయిదా వేయాలని R.S. ప్రవీణ్‌ కుమార్‌ దీక్ష

హైదరాబాద్‌, ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ) : బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం ఉదయం తన నివాసంలో ప్రారంభించారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలని అయన దీక్ష చేపట్టారు.  అర్థరాత్రి పోలీసులు ఇంటిని చుట్టుముట్టి హౌస్‌ అరెస్టు చేసి గన్‌ పార్క్‌ కు వెళ్లకుండా అడ్డుకోవడంతో,తన నివాసంలోనే ఆయన శాంతియుతంగా,పార్టీ కార్యకర్తలతో కలిసి దీక్ష ప్రారంభించారు.  సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్ష కొనసాగింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....