Hyderabad లో నలుగురు పాకిస్థానీలకు నోటీసులు !

హైదరాబాద్‌, ఏప్రీల్ 26 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ లో 4 గురు పాకిస్థానీలకు పోలీసులు నోటీసులు  జారీ చేసారు. ఈ నలుగురు షార్ట్‌ టర్మ్‌ వీసా (ూుప) హోల్డర్స్‌ గా ఉన్నట్టు గుర్తించారు. ఆదివారం లోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లాలని నోటీస్‌ లో పోలీసులు పేర్కోన్నారు. హైదరాబాద్‌ , సైబరాబాద్‌, రాచకొండ మూడు కమిషనరేట్‌ లో కలిపి 213 మంది పాకిస్తానీ లు వున్నారు. వీరిలో నలు గురు షార్ట్‌ టర్మ్‌ వీసా మినహాయిస్తే  మిగతా అందరికీ లాంగ్‌ టర్మ్‌ వీసాలు (ఒుప) ఉన్నట్టు గుర్తించారు. లాంగ్‌ టర్మ్‌ వీసా లు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. దీంతో షార్ట్‌ టర్మ్‌ వీసా కలిగిన నాలుగు పాకిస్తానీ లకు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....