Madiga అమర వీరులకు ఘన నివాళులు !

హైదరాబాద్, మార్చి 02 (ఇయ్యాల తెలంగాణ) :   మాదిగ అమరవీరులు ధీనోత్సవం సందర్భంగా ట్రూప్ బజార్ చౌరస్తా దగ్గర ఉన్న పొన్నాల సురేందర్ మాదిగ విగ్రహం ముందు నివాళులు  అర్పించారు. ఈ కార్యక్రమం లో ముండ్రాయి శ్రీనివాస్,ములుగు శివ మాదిగ నర్సింహ నేత బి నరేష్ కుమార్ మరియు సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగ అమర వీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని, వారి త్యాగాల పునాదులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయని గుర్తు చేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....