Mahankali బోనాలకు CM రేవంత్‌ కు ఆహ్వానం

హైదరాబాద్‌, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసి శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కి ఉజ్జయినీ మహంకాళి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు.  జూలై 13 న సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయివ. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....