NTR PARK నుప్రారంభించిన మంత్రి KTR

ఖమ్మం సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్‌ బండ్‌ వద్ద దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పార్కును మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. పార్క్‌ లో వాల్‌ త్రీడీ మ్యావర్స్‌ ఎన్టీఆర్‌ పెయింటింగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు ఎకరాల్లో 1.70 లక్షలతో పార్కును ఆహ్లాదంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి తదితరులుపాల్గోన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....