QATAR విమానం అత్యవసర ల్యాండిరగ్‌


రంగారెడ్డి సెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ );శంషాబాద్‌  ఎయిర్‌ పోర్ట్‌ లో ఖతార్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం అత్యవసర ల్యాండిరగ్‌ అయింది. దోహా నుండి నాగపూర్‌ వెళ్లాల్సిన కత్తర్‌ విమానం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు దారి మళ్లించారు. నాగపూర్‌ లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు దారి మళ్లించినట్లు సమాచారం. విమానంలో 300 మంది ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌ లో సేఫ్‌ గా ల్యాండిరగ్‌ అయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....