SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ PAN INDIA మూవీ ‘మట్కా’

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, కరుణ కుమార్‌, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా మూవీ ‘మట్కా’, 35 రోజుల లాంగ్‌ షెడ్యూల్‌ కోసం ఖీఈఅలో 15 కోట్లతో వింటేజ్‌ వైజాగ్‌ సెట్‌లు నిర్మాణం

వరుణ్‌ తేజ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘మట్కా’  ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌, ఈ ఒక్క ఫేజ్‌ కే 15 కోట్ల మ్యాసీవ్‌ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రొడక్షన్‌ టీం వింటేజ్‌ వైజాగ్‌ లోకేషన్స్‌ ని రామోజీ ఫిల్మ్‌ సిటీ (ఖీఈఅ)లో మ్యాసీవ్‌ సెట్‌లలో రిక్రియేట్‌ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అందించే లక్ష్యంతో టీం వర్క్‌ చేస్తోంది.’మట్కా’ హై బడ్జెట్‌ పాన్‌`ఇండియా చిత్రంగా రూపొందుతోంది. వింటేజ్‌ సెట్లలో ఇన్వెస్ట్మెంట్‌ విజువల్‌ వండర్‌ ని అందిస్తోంది. వైజాగ్‌లోని ఎసెన్స్‌ ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయి. మేకింగ్‌ వీడియో ఇంటెన్సీవ్‌  ప్రీ`ప్రొడక్షన్‌, గ్రాండ్‌`స్కేల్‌ మేకింగ్‌ను ప్రజెంట్‌ చేసింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ గ్లింప్స్‌ కూడా చూపించారు.వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకునే వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది.దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్‌ మ్యాసీవ్‌ స్క్రిప్ట్‌ను రూపొందించారు. విూనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.హ్యుజ్‌ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్‌  కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని ‘మట్కా’ మేకర్స్‌  నమ్మకంగా ఉన్నారు. వారి లక్ష్యం కేవలం ఎంటర్‌ టైన్మెంట్‌ మాత్రమే కాదు, ఇండియన్‌  సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాటిక్‌ అనుభూతిని క్రియేట్‌ చేయడం.టాప్‌ క్లాస్‌ నిర్మాణ విలువలు, వింటేజ్‌ వైజాగ్‌ రిక్రియేషన్‌ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ‘మట్కా’ ఒక మైల్‌ స్టోన్‌ మూవీ కాబోతోంది.నటీనటులు: వరుణ్‌ తేజ్‌, నోరా ఫతేహి, విూనాక్షి చౌదరి, నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్‌, కన్నడ కిషోర్‌, రవీంద్ర విజయ్‌, పి రవి శంకర్‌, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....