యాదగిరిగుట్టలో భక్తులకోసం స్వామివారి హారతి, జలసంప్రోక్షణ

యాదాద్రి, జూన్‌ 20, (ఇయ్యాల తెలంగాణ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శించుకునే భక్తులకు శుక్రవారం నుంచి హారతితో పాటు జలసంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు వెల్లడిరచారు. గురువారం ఆలయ అర్చకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించే నిబంధన కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో వీఐపీల ద్వారా వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించబోమని, మిగతా రోజుల్లో మాత్రం తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతి ఒక్కరికి టికెట్‌ ద్వారానే దర్శనం కల్పిస్తామని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....